ఏఐ టెక్నాలజీతో ముందుకెళ్లాలి

– మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: టెక్నాలజీతో బౌగోళిక, ఆర్ధిక, రాజకీయ మార్పుకు అనుగుణంగా బయో ఆసియా -2026 సదస్సు విజన్ ఉందని, పారిశ్రామికవేత్తలు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. బయో ఏసియా సదస్సు సందర్భంగా ఆయన…
