దేశ గౌరవం, సమగ్రతకు పునరంకితమవుదాం

– వందేమాతరం గీతం ఉత్సవంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7: వందేమాతరం గీతాన్ని రచించి నేటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ చారిత్రక సమయంలో అందరం మన ఆత్మగౌరవం, దేశ గౌరవం, సమగ్రత కోసం పునరంకితం కావాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి…
