బాలాపూర్ రీసెర్స్ సెంటర్లో చిరుతలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 12: రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) ప్రాంగణంలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఇక్కడ రెండు చిరుత పులులను గుర్తించిన అటవీ శాఖ అధికారులు వాటి కోసం ఆర్సీఐ అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు, చిరుతలను బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం చిరుతలు ఓ…
