ఎర్త్ సైన్సెస్ వర్సిటీ బిల్లుకు మండలి ఆమోదం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6: డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి చట్టబద్ధత కల్పించే బిల్లుకు శాసనమండలి మంగళవారం ఆమోదం లభించింది. తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును శాసనమండలిలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశపెట్టారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ వివరాలను మండలికి వివరించారు. రూ. 500 కోట్లతో యూనివర్సిటీగా…
