పల్లె పోరు.. కేసుల పరిష్కారానికి లీగల్ సెల్

– ముగ్గురు సూపరింటెండెంట్స్థాయి అధికారులతో ఏర్పాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: పంచాయతీ సర్పంచ్లు, వార్డు మెంబర్ల ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం మొదలైన సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్లో లీగల్ సెల్ ఏర్పాటైంది. ఎన్నికల్లో రిజర్వేషన్లను సవాలు చేస్తూ కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ప్రభుత్వం లీగల్ సెల్ను ముగ్గురు సూపరింటెండెంట్స్థాయి…
