స్పీకర్తో విపక్ష నేత రాహుల్ భేటీ

ఎమర్జెన్సీ ప్రస్తావనపై అభ్యంతరం స్పీకర్కు లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 27: లోక్సభ స్పీకర్గా బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎమర్జెన్సీ పై ఓం బిర్లా చదివిన తీర్మానం లోక్సభలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్సభ లో విపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం స్పీకర్…
