బీసీ గురుకులాలకు స్థల సేకరణ చేయాలి

నల్గొండలో బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి పొన్నం నల్గొండ, జులై 12: మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులాలకు డిమాండ్ బాగా పెరిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నల్గొండలో శనివారం జరిగిన బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో ఆయన మాట్లాడారు. 327 బీసీ గురుకులాలకుగాను 26 గురుకులాలకు మాత్రమే శాశ్వత…
