కర్నూలు బస్సు దగ్ధం కేసులో కీలక పరిణామం

– ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ అరెస్ట్ కర్నూలు, నవంబరు 7: తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో 19 మంది మృతికి కారణమైన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి వి.కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్ను…
