పర్వతారోహణలో జయకేతనం ఎగరేసిన కేయూ విద్యార్థిని

కాళోజి జంక్షన్/ హనుమకొండ ప్రజాతంత్ర, డిసెంబరు 1: కాకతీయ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగానికి చెందిన నేషనల్ సర్వీస్ స్కీమ్ వలంటీర్ జయశీల రూపాని హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వద్ద ఉన్న “అటల్ బిహారి వాజపేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అల్లైడ్ స్పోర్ట్స్ నిర్వహించిన పది రోజుల “అడ్వెంచర్ క్యాంపు” లో విజయవంతంగా పాల్గొన్నారు. ఈ…
