దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు

కేటీఆర్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: ఫోన్ ట్యాపింగ్ కేసులో దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. కొన్ని మీడియా సంస్థలు కొంతమందితో జట్టు కట్టి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతామన్నారు. కొన్ని నెలలుగా విలేకరుల వేషం వేసుకున్న కొంతమంది,…
