కార్యకర్తలకు కేటీఆర్ కృతజ్ఞతలు

– కేసీఆర్కు మద్దతుగా ఆందోళనలు చేసినందుకు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. తమ అధినేతకు మద్దతుగా కార్యకర్తలు గ్రామగ్రామాన కదం తొక్కారు. ఎక్కడికక్కడ సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను…
