కౌలురైతులను ఎలా గుర్తిస్తారో అని చూశా

కాంగ్రెస్ ప్రభుత్వంపై కెటిఆర్ సెటైర్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో..పైసలు ఎట్లా వేస్తారో చూద్దామనుకుంటే 6 నెలలు తప్పించుకున్నారుగా..అంటూ ‘ఎక్స్’ వేదికగా మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామా రావు ఎద్దేవా చేశారు. 22 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి లేనట్టేనా యాసంగికి అని…
