అంతిమంగా సత్యం, ధర్మం గెలిచాయి

– ఫిరాయింపుల కేసులో సుప్రీం తీర్పుపై కేటీఆర్ స్పందన హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 31: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అంతిమంగా సత్యం, ధర్మం గెలిచాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తున్నదని చెప్పారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారత దేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం…
