కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలి

– పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి – వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల నేతలతో కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు వర్ష బాధితులకు…
