బీఆర్ ఎస్ లీడర్ కుమారుడికి నామకరణం చేసిన కెటిఆర్

– సూర్యాంశ్ అని పేరు – కృతజ్ఞతలు తెలిపిన దంపతులు హైదరాబాద్ , ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ లీడర్ లావణ్య, రాంబాబు దంపతులు. తమ కుమారుడికి పేరు పెట్టాలని పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వద్దకు సోమవారం తమ బిడ్డను తీసుకువచ్చారు. తమ కొడుకుకు…
