Tag KTR deep condolences

తెలంగాణ సాహితీవేత్త, రచయిత కొంపెల్లి మృతి

– సంతాపం తెలిపిన కేసీఆర్‌, కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25:తెలంగాణ సామాజిక సాహితీవేత్త, ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్‌ గౌడ్‌ మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌తో సంభాషణ, వొడువని ముచ్చట పుస్తకం ద్వారా రాష్ట్ర సాధన…