సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతిచర్య

తుంగతుర్తి ఘటనలో పోలీసుల అత్యుత్సాహం జర్నలిస్టులను కూడా వదలడం లేదు డిజిపిని కలిసి ఫిర్యాదు చేసిన కెటిఆర్ బృందం రుణమాఫీ చారాణ వంతు కూడా కాలేదని విమర్శ ముందు కాంగ్రెస్ పెద్దల ఇళ్లు కూల్చాలి..తరువాతే సామాన్యుల జోలికి వెళ్లాలన్న కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : తమ సహనాన్ని పరీక్షిస్తే..చర్యకు ప్రతిచర్య తప్పదని బిఆర్ఎస్…
