నిధులు రాహుల్కు..నీళ్లు బాబుకు

– బూడిద తెలంగాణ ప్రజలకు – కెటిఆర్ వ్యంగ్య విమర్శలు హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై16: న్యూదిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. తన ఎక్స్ ఖాతా వేదికగా బుధవారం స్పందించారు. ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 48వ దిల్లీ పర్యటన గుట్టు రట్టయ్యిందని వ్యంగ్యంగా పేర్కొన్నారు.…
