ట్యాపింగ్ విషయాన్ని కేటీఆర్ అంగీకరించారు

– మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24:ఫోన్ ట్యాపింగ్ అనేది ఎన్నో ఏళ్లుగా ఉందని.. కానీ, కేసీఆర్ హయాంలో మాత్రమే ఇది వివాదాస్పదమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. దేశ భద్రత కోసం చేయాల్సిన ట్యాపింగ్ రాజకీయ స్వలాభం కోసం చేసిన ఘనులు కెసిఆర్ అన్నారు. అందుకే దీనిపై విచారణ జరపాల్సి వొచ్చిందన్నారు.…
