కాంగ్రెస్ పార్టీలో చేరిన కూన శ్రీశైలం గౌడ్

కండువా కప్పి ఆహ్వానించిన దీపాదాస్ మున్షీ హైదరాబాద్,ఏప్రిల్5 : గ్రేటర్ హైదరాబాద్లో పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను పార్టీలోకి చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సిఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో పార్టీలో చేరారు. కూన…
