ఆత్మగౌరవం కోసం కొమరం భీం పోరాటం

– ఆయన స్ఫూర్తిని ముందు తరాలకు తెలియజేయాలి – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అందుకనుగుణంగా ప్రత్యేక జీవో ఇచ్చిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. గిరిజన ఐక్య…
