సచివాలయానికి కోదండరామ్

కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల సంబురాల్లో పాల్గొన్న టిజెఎస్ అధ్యక్షుడు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6 : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సిఎంగా నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో బుధవారం రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో పాటు టిజెఎస్ అధ్యక్షుడు ప్రొ॥ కోదండరామ్…
