కోదండరాం, అజార్ పేర్లకు ఓకే

– సీఎం రేవంత్కు సమాచారమిచ్చిన కేసీ వేణుగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం ఆమోదం తెలిపారు. ప్రొఫెసర్ కోదండరామ్, మహమ్మద్ అజారుద్దీన్ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏఐసీసీకి పంపిన విషయం విదితమే. వీరిద్దరి…
