హుజూర్నగర్, కోదాడ రహదారులకు మహర్దశ

– 49 కిమీ సింగిల్ రోడ్లు డబుల్గా – రూ.130 కోట్లకు ప్రభుత్వ ఆమోదం సూర్యాపేట,ప్రజాతంత్ర, మార్చి 6: హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని ఆర్అండ్బీ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ లైన్గా ఉన్న సుమారు 49 కిలోమీటర్ల రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయడానికి మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ ప్లాన్…
