కిట్స్లో ఇంజనీరింగ్ కోర్సులపై రేపు అవగాహన సదస్సు

వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్తు 5: కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్డబ్ల్యు) ఆధ్వర్యంలో 2025-26 విద్యాసంవత్సరానికి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ‘స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ (ఎస్ఓపి)ను బుధవారం నిర్వహించనున్నారు. క్యాంపస్లోని ఆడిటోరియం, సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్, న్యూ సెమినార్ హాల్, సివిల్ సెమినార్ హాల్, మెకానికల్ సెమినార్…
