Tag #kishanreddy #Rajabhasa day #Hyderabad

జాతీయ భాషనూ గౌరవించాలి

రాజభాషా స్వర్ణోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11 : జాతీయ భాషా విభాగం ఏర్పడి యాభయ్యేళ్లు పూర్తి అయిందని, ఈ కాలంలో సాధించిన ప్రయాణాన్ని గుర్తుచేసుకోవడం, సంబరాలు చేసుకోవడం ఒక ఎత్తయితే భవిష్యత్‌ కార్యాచరణను నిర్దేశించుకోవడం మరో కీలకమైన అంశమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.…