Tag #Kishanreddy #participates #Mak Parliament

యువత రాజకీయాల్లోకి రావాలి

మాక్‌ పార్లమెంట్‌ సెషన్‌లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, నైతిక విలువలతో కూడిన, నీతిమంతమైన రాజకీయాలను ప్రవేశపెట్టాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష అని, అందుకే దేశవ్యాప్తంగా లక్షమంది యువతను రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రజాస్వామ్య…