Tag #Kishan reddy #wrote a lettewr #to CM Revanth #about Warangal Fort lands

వ‌రంగ‌ల్ కోటలో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాలి

– రికార్డులు స‌రిచేసి పురావ‌స్తు శాఖ భూములుగా పేర్కొనాలి – సీఎం కు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి లేఖ‌ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6ః వ‌రంగ‌ల్‌ కోట భూములను భారత పురావస్తు శాఖకు చెందినవిగా గుర్తించడం, ఆ భూముల్లోని అక్రమ నిర్మాణాలను, ఆక్రమణదారులను తొలగించడం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి…