Tag Kishan Reddy in Vijay Sankalpa Yatra

కేసీఆర్‌ పాపాల ఫలితంగానే బీఆర్‌ఎస్‌ ఓటమి

బిఆర్‌ఎస్‌ ఒక్కసీటు గెల్చినా లాభం లేదు   విజయ సంకల్ప యాత్రలో  కిషన్‌ రెడ్డి మంచిర్యాల, ప్రజాతంత్ర ,ఫిబ్రవరి23:  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుటుంబ పాలన ఖతమైందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిపేర్కొన్నారు. కెసిఆర్‌ అవినీతే ఆయనను బొందపెట్టిందన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర లో కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ పాపాల…

You cannot copy content of this page