Tag #Kishan Reddy #congress failures #Delhi Dharna

వైఫల్యాలనుంచి దృష్టి మరల్చేందుకే..

దిల్లీలో కాంగ్రెస్‌ ధర్నాపై కిషన్‌రెడ్డి దిల్లీ, ఆగస్టు 6: రాష్ట్రంలో రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతో రేవంత్‌ రెడ్డి దిల్లీ ధర్నా పెట్టుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. 31 నిమిషాల రేవంత్‌ రెడ్డి ప్రసంగంలో 50శాతానికంటే ఎక్కువ సమయం రాహుల్‌, సోనియా జపం చేయడానికే…