Tag #Kishan reddy #BJP workshop

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలి

స్థానిక సంస్థల ఎన్నికల వర్క్‌ షాప్‌లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: ప్రజల దృష్టి మళ్లించేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వివిధ అంశాలను తెరపైకి తీసుకొస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు…