డిసెంబర్ లో రాష్ట్రంలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’

కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు రూ.22 కోట్లు విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ వేదికలుగా క్రీడాపోటీల నిర్వహణ దేశం నలుమూలలనుంచి 6వేలకు పైగా క్రీడాకారులు పాల్గొనే అవకాశం తెలంగాణకు అవకాశం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు దేశవ్యాప్తంగా ‘ఖేల్ కీ…
