తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు తరలి రండి

– కేంద్ర మంత్రులు రాజ్నాథ్, ఖట్టర్, వైష్ణవ్లకు ఆహ్వానం దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్లను దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్లమెంటులో బుధవారం విడివిడిగా కలుసుకున్నారు. ఈనెల 8,9 తేదీల్లో హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్…
