ట్రంప్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి

ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే న్యూదిల్లీ, జులై 21: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా లోక్సభ, రాజ్యసభలలో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై కీలక ప్రశ్నలు వేశారు. ఇటీవలి భారత్-పాకిస్తాన్ సంఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన శాంతి ఒప్పందం వాదనలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.…
