Tag #Khammam Bhudan lands #value Rs.500 crores #Will justice #be served to all victims?

భూదాన్ భూముల విలువ‌ రూ.500 కోట్లు

– ఆంధ్రా లాబీయింగ్ పని చేసిందా? – బాధితులందరికి న్యాయం జరిగేనా?? ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 10 : ఖమ్మం నగరం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూముల్లో 600 నివాసాల కూల్చివేతలపై రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. జిల్లా కలెక్టరేట్ కూత వేటు దూరంలో వెలుగుమట్లలో భూదాన్ ట్రస్టు బోర్డుకు సంబంధించి సర్వే నంబర్లు…