Tag #Khairatabad #Ganesh #police

నేడు ఖైరతాబాద్‌ ‌వినాయకుడికి ప్రాణ ప్ర‌తిష్ఠ‌

– ప్రత్యేక ఏర్పాట్లతో పాటు బందోబస్తు – ట్రాఫిక్‌ ‌మళ్లింపు ప్రకటించిన పోలీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్26: ‌గణేశ్‌ ఉత్సవాల్లో ఖైరతాబాద్‌ ‌గణేశుడికి ఏటా ఆదరణ‌ పెరుగుతోంది.ప్రతిరోజూ లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు ఖైరతాబాద్‌ ‌గణపతి వద్దకు వస్తుంటారు. ఇక వారాంతపు రోజులైన శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 3 నుంచి 5 లక్షల వరకు…