ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

– బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సిట్ నోటీసులు – రేపు 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్ అధికారులు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం…
