సన్న వడ్లకు బోనస్లో కీలక మార్పులు

– ప్రభుత్వం నిర్దేశించిన 7 రకాలకే బోనస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22: ప్రభుత్వం సన్న వడ్లకు సంబంధించి క్వింటాకు రూ.500ల బోనస్ పథకంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. అక్రమాలను అరికట్టి నిజమైన లబ్దిదారులకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. కొత్తగా విధించిన నిబంధనలు క్షేత్రస్థాయిలో రైతులకు తీవ్ర…
