కెసిఆర్ దౌర్జన్యాలకు అంతులేకుండా పోయింది

చేవెళ్ల బహిరంగ సభకు లక్ష మంది.. బిజేపి విజయం ఖాయం ఈటల రాజేందర్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో…
