తెలంగాణలో కెసిఆర్ దొరహంకార పాలన
బిజెపి ఆందోళనలో ఎంపి సోయం బాపూరావు బుల్డోజర్లు వస్తున్నాయన్న ఎమ్మెల్యే రాజాసింగ్ బండి సంజయ్, ఈటెలలు వ్యక్తులు కాదు ..శక్తులని వ్యాఖ్య ముగ్గురం…63 మందిమై వస్తాం..నిన్ను నిలదీస్తాం అన్న రఘునందన్ దొర అహంకారంతో సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారని ఆదిలాబాద్ బిజెపి ఎంపీ సోయం బాపూరావు అన్నారు. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. అంబేడ్కర్…
