కెసిఆర్దే చిల్లర రాజకీయం
పంచాయితీలను నిర్వీర్యం చేస్తూ పెత్తనమా కెసిఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర వ్యవహారంగా పేర్కొంటూ తప్పుపట్టడం దురద్రుష్టకరమని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు బదలాయించాలన్నదే 73వ రాజ్యాంగ సవరణ…
