నేడు కెఆర్ఎంబికి ప్రాజెక్టుల అప్పగింతపై కెసిఆర్ సమీక్ష

తెలంగాణ భవన్కు రానున్న మాజీ ముఖ్యమంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : నేడు ఉదయం తెలంగాణ భవన్లో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలు ఈ…
