కేసీఆర్కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు

రఘునందన్ రావుకు వోటు అడిగే హక్కు లేదు కొత్త ప్రభాకర్ రెడ్డి ..పాతచింతకాయ పచ్చడే దుబ్బాక సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 23 : అక్రమంగా లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న, 10 వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే…
