నిన్నటి వరకు చూసింది ట్రైలరే…
నిన్నటివరకు దేశం మొత్తం చూసింది ట్రైలరే.. ఇంకా చూడాల్సింది చాలా ఉందంటూ కెసిఆర్ చెప్పిన దాన్నిబట్టి ఎంఎల్ఏల ఎర ఎపిసోడ్ అంతా వాస్తవమేనన్నది స్పష్టమవుతున్నది. గత మూడు రోజులుగా ఈ ఎపిసోడ్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చర్చోపచర్చలు జరుగుతున్న విషయం తెలియందికాదు. ఇందులో వాస్తవంలేదని, అంతా కల్పనేనంటూ బిజెపితో పాటు టిఆర్ఎస్ను వ్యతిరేకిస్తున్న వర్గాలు…
