వ్యవసాయ సంక్షోభంపై రాజీ లేని పోరాటాలు చేయాలి

– ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతాంగం ఆగమాగం – బనకచర్ల ప్రాజెక్ట్ ను ఎట్టిపరిస్థితుల్లో నిలువరించాల్సిందే.. – అందుకు బిఆర్ఎస్ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలి – పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం -హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకోవడానికి వ్యవసాయ సంక్షోభాన్ని నివారిండానికి, రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్…
