Tag #KCR #discussion #Kaleswaram #Beerla Ilaiah

కాళేశ్వ‌రంపై చర్చకు రావాలి

~ కేసీఆర్‌ను డిమాండ్ చేసిన ప్రభుత్వ విప్‌ ‌ఐలయ్య హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 29: ‌కాళేశ్వరం కమిటి నివేదికను అసెంబ్లీలో పెడతామని ప్రభుత్వ విప్‌ ‌బీర్ల ఐలయ్య తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్‌ అసెంబ్లీకి రావాలని, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలకు కెసిఆర్‌ ‌సమాధానం చెప్పుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్‌ ‌సభలో మాట్లాడతానంటే తమ…