ఉమ్రా యాత్రికుల మరణం పట్ల కేసీఆర్ సంతాపం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: సౌద అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల ఆర్ఎస్ అధినేత, కె. చంద్రశేఖర్ రావు ది గాృంతి వ్యక్తం చేశారు. ఉమ్రా యాత్రలో భా గంగా, మక్కా నుండి మదీనా వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి అవసరమైన వాటిలో ప్రయాణిస్తున్న 42 మంది ప్రాణాలు…
