తెలంగాణలో కొత్త రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలి

కాజీపేట డివిజన్ ఏర్పాటుతో వరంగల్ అభివృద్ధి •కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలి.. •కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి •సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 8 : తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల మంజూరుతో పాటు కాజీ పేట రైల్వే డివిజన్ ఏర్పాటుపై రాష్ట్ర రోడ్లు,…
