Tag #Kavitha style #people laughing #Maheshkumar gowd

కవిత తీరుకు నవ్వుకుంటున్న ప్రజలు

మీడియాతో పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దని, ఇచ్చిన మాటకు పార్టీ కట్టుబడి ఉందని పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. బీసీల పట్ల బీఆర్‌ఎస్‌కకు చిత్తశుద్ధి లేదని ఫైర్‌ అయ్యారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత…