కవిత ఎపిసోడ్ కుటుంబ డ్రామా

– మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి సొమ్ము పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. సయివాలయంలో తనను కలిసిన మీడియాతో ఆమె మాట్లాడుతూ సంతోష్ రావు బినామీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పందల కోట్లు సంపాదించారని కవిత ఆరోపించింది.. అదే…
